కాంబోట్లపాలెం గ్రామంలో మంత్రి రామ నాయుడు చే ప్రారంభోత్సవాలు

65చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా యా యలమంచిలి మండలం కాంబోట్లపాలెం గ్రామంలో రూ 14. 60 లక్షలతో అంతర్గత సిసి రహదారులకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో 205 మందికి, గుంపర్రు లో 170 మంది వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా 74 మెట్రిక్ టన్నుల బియ్యం, కాయగూరలు, నిత్యవసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు. ముఖ్య టిడిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్