బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేతం

57చూసినవారు
బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనులను గురువారం మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి చేయిస్తున్నారు. భవిష్యతులో వరద, పట్టిసీమ నీళ్లు వెళ్లేలా , సీపేజ్ ను అరికట్టేలా బండ్ ను బలోపేతంకు అవసరమైన సూచనలను ఇస్తున్నారు. పనులను సెంట్రల్ టీం పరిశీలించింది. బుడమేరుకు పడిన గండ్లు, జరిగిన నష్టాన్ని వివరించారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35 వేల క్యూసెక్కులు నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్