ఉదృతంగా ప్రవహిస్తున్న ఎర్ర కాలువ

79చూసినవారు
ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో తాడేపల్లిగూడెం మండలంలో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. మాధవరం– కంసాలిపాలెం కాజ్‌వేకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రహదారిపై నుంచి వరద నీరు శరవేగంగా ప్రవహిస్తోంది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్