బొలిశెట్టి శ్రీనివాస్ ను గెలిపించాలి: ఎంపీ

58చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాసను భారీ మెజారిటీతో గెలిపించాలని నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిగూడెం విచ్చేసిన ఆయనకు తెదేపా జనసేన శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గెలిపించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్