కూటమి అధికారంలోకి రావడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం పోవాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్