మంత్రితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న రామరాజు

53చూసినవారు
విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల్లో ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన పలు డివిజన్లో పర్యటించి వరద బాధితులకు నేరుగా ఆహారం అందజేశారు. అలాగే వారికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్