ముద్దాపురం లో ఫ్యామిలీ పిజిషియన్ వైద్య శిబిరం

62చూసినవారు
ముద్దాపురం లో ఫ్యామిలీ పిజిషియన్ వైద్య శిబిరం
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్యబృందం ఇళ్లవద్దే చికిత్స పొందుతున్న పేషంట్లకు వైద్య సహాయం అందించారు. కార్యక్రమంలో హెచ్ ఎస్ శ్రీరామ మూర్తి, డీఈవో సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్పీ శాంతి, ఎంపీహెచ్ ఏ మేల్ రఘు, ఏఎన్ఎం లావణ్య పైలట్ రవీంద్ర, ఆశా, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్