విద్యార్థులకు సత్కారాలు

550చూసినవారు
విద్యార్థులకు సత్కారాలు
ప్రతిభావంతులు ఎక్కడైనా గౌరవింపబడతారని, వినయం క్రమశిక్షణ విజయానికి మూలమని, విద్యార్థి దశ నుంచి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా వైద్యాశాఖాదికారి డా. కే ఉమా మహేశ్వరరావు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలోని పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 84 మంది విద్యార్థులను సత్కరించి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్