మావుళ్ళమ్మ జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
మావుళ్ళమ్మ జాతర మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
శ్రావణమాసం శుభ మాసమని, ప్రతి ఒక్కరు భక్తి భావంతో మెలగాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం భీమవరం పట్టణంలోని 26వ వార్డు సుంకర పద్దయ్య వీధిలో జాతర కమిటీ ఆధ్వర్యంలో 50వ శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని, 14వ వార్డు చిన్ని వారి వీధిలో శ్రీ మావుళ్ళమ్మ శ్రీరామ బాలభక్త శ్రీమణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో 52వ శ్రీమావుళ్ళమ్మ జాతర మహోత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్