ప.గో జిల్లా: చంద్రబాబును కలిసిన మెగాస్టార్ - చెక్కులు అందజేత

71చూసినవారు
ప.గో జిల్లా: చంద్రబాబును కలిసిన మెగాస్టార్ - చెక్కులు అందజేత
ముఖ్యమంత్రి చంద్రబాబు ను శనివారం సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున ప్రకటించిన రూ. 50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున మరొక రూ. 50 లక్షల విరాళం అందజేసారు. విరాళం చెక్కులు అందించేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని సిఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్