కామవరపుకోటలో రూ. 2. 15లక్షల నగదు స్వాధీనం

7504చూసినవారు
కామవరపుకోటలో రూ. 2. 15లక్షల నగదు స్వాధీనం
కామవరపుకోట ఎన్నికల చెక్‌పోస్టు వద్ద మంగళవారం అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఇరువురు వ్యక్తుల నుంచి రూ. 2. 15లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మొహిద్దీన్‌ తెలిపారు. నగదును ట్రెజరీలో జమ చేసినట్లు తెలిపారు. 50 వేలకు పైబడిన నగదును ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్