నూకాలమ్మకు పంచామృతాభిషేకాలు

67చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం కావడంతో విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతలతో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచ హారతులను నివేదించారు. అలాగే ఈ నెల 23న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 62వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్