మానవత్వం చాటుకున్న దెందులూరు ఎమ్మెల్యే

64చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం మొండూరుకి చెందిన సుమారు 50మంది మహిళలు, చిన్నారులతో కూడిన భక్త బృందం పాల్గొని కోలాటం నిర్వహించారు. తిరిగి మొండూరు వస్తుండగా కామవరపు కోట సమీపంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ సాంకేతిక లోపంతో నిలిచి పోయింది. ఎమ్మెల్యే సహకారంతో వీరందరినీ వాహనంలో ఎమ్మెల్యే తరలించారు.

సంబంధిత పోస్ట్