దెందులూరు: డయేరియాపై ప్రజలకు అవగాహన

73చూసినవారు
దెందులూరులోని స్థానిక ప్రభుత్వ వైద్యసిబ్బంది నియోజకవర్గకేంద్రంలో డయేరియాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ. సురక్షిత నీటిని తాగటం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలన్నారు. పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతతో డయేరియా, ఇతర సీజనల్ వ్యాధులను నివారించవచ్చని వివరించారు.

సంబంధిత పోస్ట్