చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న నాలుగు వాహనాలు స్వాధీనం

58చూసినవారు
చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న నాలుగు వాహనాలు స్వాధీనం
చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలను కలిపిన, అక్రమ తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా పెదపాడు ఎస్సై సతీష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా. అక్రమంగా చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న 4 డీసీఎం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్