ఏపూరులో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

61చూసినవారు
పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. అవ్వ తాతలకు ప్రతినిలా మొదటి తారీఖున ఇంటి వద్ద పెన్షన్ అందజేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అని అన్నారు. కానీ గత నెల పెన్షన్లు ఇంటికి అందజేయకుండా చంద్రబాబు ఆపించేసారని అన్నారు.

సంబంధిత పోస్ట్