పెదపాడు: సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన

69చూసినవారు
పెదపాడు: సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన
పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి సిఐ వెంకటేశ్వరావు పాల్గొని మాట్లాడుతూ. మారుతున్న చట్టాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కలిగి ఉండడం వలన సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్న విధానాలను గురించి ప్రజలకు అవగాహనను కల్పించారు.

సంబంధిత పోస్ట్