నేడు, రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత

84చూసినవారు
నేడు, రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత
ఏలూరు జిల్లా పెదపాడు విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని రాళ్లపల్లివారిపాలెం 11 కేవీ ఫీడర్లో కొత్త లైన్ నిర్మాణం నిమిత్తం ఈ నెల 7, 8వ తేదీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నటరాజన్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాజీగూడెం, గుడిపాడు, సత్యవోలు, నాయుడుగూడెం గ్రామాలలో సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్