దెందులూరు: ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలి

57చూసినవారు
దెందులూరు: ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్