రూ. 300 కోట్లతో బయో గ్యాస్ ప్లాంట్

62చూసినవారు
రూ. 300 కోట్లతో బయో గ్యాస్ ప్లాంట్
దెందులూరు మండలం కండ్రిక నరసాపురం గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మించనున్న హెచ్పీసీఎల్ బయో గ్యాస్ ప్లాంట్‌కు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. హెచ్పిసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం, ఆర్గానిక్ ఎరువు ఉత్పత్తి చేసేలా కూడా చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 150 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్