ఏపీ అండర్ 19 క్రికెట్ జట్టుకు సాయి ప్రకాష్

83చూసినవారు
ఏపీ అండర్ 19 క్రికెట్ జట్టుకు సాయి ప్రకాష్
దెందులూరు ఏపీ అండర్ 19 క్రికెట్ జట్టుకు తెలుగు తేజం తాతా సాయి ప్రకాష్ ఎంపికయ్యారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ బీసీ వర్గాలకి సంతోషకరమైన విషయం అని బీసీ నేతలు, ప్రజాప్రతినిధులు పర్సనల్ లక్ష్మీ సుజాత, వెంకటేశ్వరమ్మ శ్రీమన్నారాయణ సింహాద్రి పద్మావతి శ్రీమన్నారాయణ గోరి పర్తి రంగారావు లు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు తేజం యువకునిగా గౌడ సంఘ సభ్యునిగా సాయి ప్రకాష్ ఎన్నిక సంతోషాన్ని కలిగించిందన్నారు

సంబంధిత పోస్ట్