రామచంద్రపురం: చికెన్ వ్యర్ధాలు తరలిస్తే కఠిన చర్యలు

78చూసినవారు
రామచంద్రపురం: చికెన్ వ్యర్ధాలు తరలిస్తే కఠిన చర్యలు
పెదపాడు మండలం రామచంద్రపురంలో చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పెదపాడు ఇన్‌ఛార్జ్ ఎస్సై కట్ట శారదా సతీష్ మంగళవారం సీజ్ చేశారు. మహేంద్ర ట్రక్కులో అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడి చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుని వ్యర్ధాలను ధ్వంసం చేశారు. అనంతరం వాహన డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్