నన్ను అల్లరి చేయడానికి, భయపెట్టడానికి దొంగ కేసులు పెట్టారు

77చూసినవారు
ఈ రాష్ట్రంలో వైసీపీ హయంలో దొంగ కేసులు పెట్టి మొట్టమొదటగా జైల్లో పెట్టింది నన్నే అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మండలంలోని పోతునూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నేను ఎస్సీలను తిట్టానని జగన్ 14 కేసులు పెట్టి 70 రోజులు లోపల ఉంచారన్నారు. నన్ను అల్లరి చేయడానికి పార్టీని భయపెట్టడానికి దొంగ కేసులు పెట్టారని అన్నాడు.

సంబంధిత పోస్ట్