అధ్వానంగా మారిన రహదారి

55చూసినవారు
అధ్వానంగా మారిన రహదారి
ఏలూరు నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక రోడ్డులో ఉన్న రహదారులు అద్వానంగా తయారయ్యాయి. ఆ రహదారిలో వెళ్లే స్కూల్ విద్యార్థులు అదేవిధంగా వాహనదారులు ప్రజలు బురదలో నీళ్లల్లో వెళ్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి వెంట రోజు వెళ్లే ప్రజలు మాట్లాడుతూ. ఈ రహదారిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమయమైపోయాయని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్