ఏలూరులో మాలల మహా భారీ ర్యాలీ

75చూసినవారు
ఏలూరులో మాలల మహా భారీ ర్యాలీ మాలజాతి యోధుల పోరాటా సంఘం ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని ప్రయివేటు రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే జన గణన, కుల గణన జరిగిన తరువాతే వర్గీకరణ పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్