పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

61చూసినవారు
భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నాలు నిర్వహించారు. పంట నష్ట పరిహారాలు వెంటనే చెల్లించాలని, నష్టపోయిన రైతుల పంటలు మాఫీ చేయాలని, వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలంటూ రైతులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్