పామోలిన్ రైతులతో ఎంపీ సమావేశం

72చూసినవారు
పామోలిన్ రైతులతో ఏలూరు ఎంపీ & చింతలపూడి ఎమ్మెల్యే సోమవారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పామోలిన్ రైతుల పక్షాన ప్రత్యేక చొరవ చూపించటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మెట్ట ప్రాంత పామోలిన్ రైతుల కల నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిపడిన ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్