బడిలో చేర్పించాలని ఇంటింటికి వెళ్లిన ఉపాధ్యాయులు

555చూసినవారు
కైకరం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుళ్ళ ప్రసాదరావు ఆధ్వర్యంలో సోమవారం బడి బయట ఉన్న పిల్లలను బడికి చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బడి మానేసిన విద్యార్థులు ఇండ్లకు వెళ్లి విద్యార్థులతో , వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని పాఠశాలకు పంపించే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు గవరయ్య, కన్నారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్