చెక్ పోస్టు వద్ద 620 పట్టు చీరలు సీజ్

11536చూసినవారు
గోపాలపురం మండలం జగన్నాధపురం గ్రామా సివారులో ఏర్పాటు చేసిన అంతర రాష్ట్ర చెక్ పోస్టు వద్ద శనివారం భారీగా పట్టు చీరలు పట్టుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎటువంటి పత్రాలు లేని ఈ చీరలు తరలిస్తున్నారు. పోలీసులు తనిఖీలాల్లో బయటపడ్డ సూమారు 620 పట్టుచీరలను సీజ్ చేశారు. వీటి విలువ 2లక్షల 60వేలు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్