పింఛన్ల పంపిణీ సజావుగా జరగాలి: కలెక్టర్

77చూసినవారు
పింఛన్ల పంపిణీ సజావుగా జరగాలి: కలెక్టర్
అక్టోబర్ ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పింఛన్లను ఉదయం 10 గంటలకే సజావుగా పంపిణీ చేసేలా వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం ప్రణాళికబద్ధంగా పంపిణీ చేపట్టాలన్నారు. ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు పంపిణీకి ముందు రోజే బ్యాంకుల నుంచి నగదును విత్ డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్