నర్సాపురం: పిల్లలందరికీ విద్యను అందించాలి

52చూసినవారు
నర్సాపురం: పిల్లలందరికీ విద్యను అందించాలి
నర్సాపురం మండల న్యాయ సేవాదికార, కార్మిక శాఖ సంయుక్తంగా నర్సాపురం మెయిన్ రోడ్ లో.. మంగళవారం ఆపరేషన్ సేచ్చా 2024 ఫేజ్3లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంపై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించినట్లు లీగల్ సెల్ నామినేటెడ్ సభ్యుడు దానయ్య నాయుడు తెలిపారు. 18సం.లలోపు పిల్లలందరికీ విద్యను అందించాలని, బడి మధ్యలో మానేసి చిన్న చిన్న షాప్ లలో,హోటల్స్ లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పాఠశాలకు పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్