టిడిపిలో చేరిన రఘురామకృష్ణంరాజు

551చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పాలకొల్లు ప్రజా గళం బహిరంగ సభలో టిడిపిలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడారు. నా ప్రాణాలకు ముప్పు వాటిలినప్పుడు చంద్రబాబు నాకు అండగా ఉన్నారని ఆయన వల్ల నేను బతికున్నానని అన్నారు. అలాగే బ్రహ్మ నరేంద్ర మోడీ అయితే విష్ణువు చంద్రబాబునాయుడు అని, పరమశివుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్