ఉచిత ఇసుక విధానం ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు

59చూసినవారు
కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం ద్వారా పేదవాడి సొంత ఇంటి కల అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది పండుగ రోజు అని అన్నారు.

సంబంధిత పోస్ట్