మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

54చూసినవారు
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
పర్యావరణాన్ని రక్షిద్దాం. మట్టి వినాయకుడిని పూజిద్దాం’ అనే నినాదంతో పాలకొల్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఉల్లంపర్రు కనకదుర్గమ్మ ఆలయం వద్ద జరిగింది. 500 మట్టి వినాయకుల ప్రతిమలతో పాటు, వినాయకుని ఫొటో ఉచితంగా ఇచ్చారు. ఈ వినాయక ప్రతిమలకు రోటరీ సభ్యులు చందక రాము, మద్దాల వాసు, పెనుమాక రామ్మోహన్ రావు, అత్తోట రవి ఆర్థిక సహాయం చేశారు.

సంబంధిత పోస్ట్