వరద బాధితులకు పాలకొల్లు ఆక్వా రైతుసంఘం చేయూత

84చూసినవారు
విజయవాడ వరద బాధితులకు పాలకొల్లు జై భారత్ క్షీరా రామా ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆహార పొట్లాలు పంపించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడారు. భారీ వరదల వల్ల విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి సహాయార్థం తమ సంఘం తరఫున ఆహారం అందించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్