విద్యార్థులకు వైకుంఠ పాళీల బహూకరణ

73చూసినవారు
పాలకొల్లు జీవిఎస్వీఆర్ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శనివారం వైకుంఠపాళీలు బహుకరించారు. వీటిని సనాతన గ్రూపు, పాలకొల్లు తరపున డా. నంబూరి భాగ్యలక్ష్మి, స్వామి దంపతులు వితరణ చేశారు. ఈ కార్య్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాయపూడి భవాని ప్రసాద్, నిల్ల సురేష్ బాబు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్