పాలకొల్లులో క్షత్రియ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం

65చూసినవారు
పాలకొల్లులో క్షత్రియ సంక్షేమ పరిషత్ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పాలకొల్లు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ. రానున్న ఎన్నికల్లో క్షత్రియులందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు.

సంబంధిత పోస్ట్