రూరల్ పంచాయతీలో స్వర్ణాంధ్ర@2047

54చూసినవారు
గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని పాలకొల్లు మండల టిడిపి అధ్యక్షుడు పాముల రజిని కుమార్ అన్నారు. బుధవారం పాలకొల్లు రూరల్ పంచాయతీ యాళ్ళవాని గరువులో స్వర్ణాంధ్ర@ 2047 విజన్ లో భాగంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మండల తహసీల్దార్ వై దుర్గా కిషోర్, మాజీ సర్పంచ్ దొడ్డా శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ముచ్చర్ల చిన్న, జక్కంపూడి రాంబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్