అనారోగ్యంతో గ్రామ రెవెన్యూ అధికారి మృతి

59చూసినవారు
అనారోగ్యంతో గ్రామ రెవెన్యూ అధికారి మృతి
పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని దిగమర్రు వీఆర్వో బల్ల రాజు (45) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కొంత కాలంగా ఆయన డయాలిసిస్‌తో బాధపడుతున్నారు. ఆయన మృతదేహాన్ని పోడూరు, పాలకొల్లు మండలంలోని వీఆర్వోలు, తహశీల్దార్ దుర్గాకిషోర్ పరామర్శించి వీఆర్వో కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్