టి. నరసాపురంలో జబర్దస్త్ రాంప్రసాద్ ఎన్నికల ప్రచారం

5569చూసినవారు
టి. నరసాపురం మండలంలో సోమవారం తెలుగుదేశం, బిజెపి, జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ నటుడు ఆటో రాంప్రసాద్ హాజరయ్యారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. అలాగే రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్