తాడేపల్లిగూడెం: అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

50చూసినవారు
తాడేపల్లిగూడెం: అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల ఆలయాలను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్