సివిల్స్‌లో సత్తా చాటిన ఏపీ నిట్ పూర్వ విద్యార్థి

81చూసినవారు
సివిల్స్‌లో సత్తా చాటిన ఏపీ నిట్ పూర్వ విద్యార్థి
పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)కి చెందిన పూర్వ విద్యార్థిని గోవాడ నవ్యశ్రీ ప్రతిష్టాత్మకమైన సివిల్స్-2023 తుది ఫలితాల్లో సత్తా చాటింది. జాతీయస్థాయిలో 995 ర్యాంకును సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో నవ్యశ్రీ 995 ర్యాంకుతో మెరిసింది. ఐఆర్ఎస్ అధికారినిగా ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్