పెంటపాడు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

52చూసినవారు
పెంటపాడు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
పెంటపాడు మండలం రాచర్ల, వల్లూరుపల్లి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ల మొత్తాన్ని పెంచి అందిస్తుందన్నారు. త్వరలో మరిన్ని పథకాలు అమలు కాబోతున్నాయన్నారు. పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం భరోసాగా నిలుస్తుందని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంఛార్జి వలవల బాబ్జీ పేర్కొన్నారు. నాయకులు కిలపర్తి వెంకటరావు, రమేష్, సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్