తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ లో సంబరాలు

66చూసినవారు
ఆలోచనల్లో నూతనత్వం మార్పునకు స్వాగతిస్తుందని ఏపీ నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ అన్నారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలో టెక్రియాల్ 2024 కార్యక్రమం రెండవ రోజు శనివారం ముగిసింది. జీవితంలో సవాళ్లు, సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్