తాడేపల్లిగూడెం: ధాన్యం కొనుగోలులో సమస్యలు లేకుండా చూడాలి

66చూసినవారు
తాడేపల్లిగూడెం: ధాన్యం కొనుగోలులో సమస్యలు లేకుండా చూడాలి
తాడేపల్లిగూడెం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ధాన్యం కొనుగోలుపై గ్రామ రెవెన్యూ అధికారులకు, రైస్ మిల్లర్లకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తాడేపల్లిగూడెం ఆర్డీవో భవాని శంకరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ మురళీకృష్ణ, తహశీల్దార్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్