తాడేపల్లిగూడెం: మొక్కలు నాటిన శశి విద్యార్థులు

64చూసినవారు
తాడేపల్లిగూడెం: మొక్కలు నాటిన శశి విద్యార్థులు
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బురుగుపల్లి వేణు గోపాల కృష్ణ జన్మదినం సందర్బంగా..పెదతాడేపల్లి రోడ్డు మార్గంలో శశి ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యం ఆర్థిక సహకారంతో 100 మొక్కలను నాటారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎమ్. ఏసు బాబు ముఖ్య అతిథిగా పాల్గొని శశి విద్యార్ధులను ప్రశంసించారు. శశి ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ పాల్గొని ప్రజలు మొక్కలను విరివిగా నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్