రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం: మాజీ ఎమ్మెల్యే సతీమణి

551చూసినవారు
తణుకు నియోజకవర్గంలో టిడిపి -జనసేన- బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు కోసం ఆయన సతీమణి కృష్ణ తులసి శనివారం విస్తృతంగా పర్యటించారు. తణుకు పట్టణంలోని స్థానిక 19వ వార్డులో పర్యటించిన ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సైతం ఆరిమిల్లి రాధాకృష్ణకు పెద్ద ఎత్తున మహిళల నుంచి సంఘీభావం లభిస్తుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్