శానిటేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

58చూసినవారు
శానిటేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విజయవాడ నగరంలోని స్థానిక 32 వ డివిజన్ అయోధ్య నగర్ వరద ప్రభావిత ప్రాంతాలలో సోమవారం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ నందు జరుగుతున్న శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం వరద నష్టంపై జరుగుతున్న ఎన్యుమరేషన్ నమోదు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్