సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు: మంత్రి

77చూసినవారు
సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఇరగవరం మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పలువురు కౌలు రైతులు తమకు నేరుగా నగదు జమ కావడం లేదని ఫిర్యాదు చేశారని ఇందుకు పరిష్కార మార్గం చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్