తణుకు: విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసిన ఎమ్మెల్యే

85చూసినవారు
తణుకు: విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసిన ఎమ్మెల్యే
శ్రీ విద్యానిధి వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా దాతలు పెనుమర్తి వెంకట లక్ష్మీ, పుట్టా మహేంద్ర, పెనుమర్తి విశ్వనాథం సహకరంతో 2024వ సంవత్సరానికి గాను 15మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున రూ. 1, 50, 000లు స్కాలర్ షిప్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ శనివారం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు బాగా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు.

సంబంధిత పోస్ట్